సమ్మక్క మరియు సారలమ్మ అటవీ దేవతలుగా ఎలా పూజలందుకున్నారు? How Sammakka and Saralamma came to be worshipped as forest goddesses?
🌹 వనదేవతలుగా సమ్మక్క, సారలమ్మ ఎలా కొలువుదీరారో తెలుసా? మేడారం జాతర ప్రాశస్త్యం ఇదే! 🌹
🌹 Do you know how Sammakka and Saralamma came to be worshipped as forest goddesses? This is the significance of the Medaram Jatara! 🌹
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారంలో వన దేవతలైన సమ్మక్క, సారలమ్మ రెండేండ్లకోసారి కోట్లాది మంది భక్తులతో మొక్కులు పొందుతారు.
In Medaram, Mulugu district of Telangana state, Sammakka and Saralamma, the forest goddesses, receive offerings from millions of devotees once every two years.
ప్రపంచంలోనే అతి పెద్దదైన జాతరగా మేడారానికి గుర్తింపును దక్కింది. అంతటి ప్రాముఖ్యం కలిగిన ఈ మేడారం జాతర మళ్లీ ఈ జనవరి నెలలోనే జరుగుతున్నది. ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్నది. అయితే జాతరకు ఒక నెల ముందు నుంచే లక్షలాది మంది మేడారానికి పోటెత్తడం విశేషం.
అది నేటి జగిత్యాల జిల్లా పరిధిలోని అటవీప్రాంతం. అక్కడి పొలవాసను గిరిజన దొర మేడరాజు ఉండేవారు. ఆయన తన గిరిజన కోయ దొరల పరివారంతో కలిసి అడవికి వేటకు బయలుదేరి వెళ్లారు. వారికి ఆ అడవిలో పెద్ద పులుల కాపలా మధ్య ఓ పసికూన కనిపించిందంట. ఆ పసికూనను ఆ కోయ దొరలు తమ నివాసాలకు తీసుకొచ్చారట. ఆ పసికూనను వారు అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. అలా ఆ కూన తమ జీవితంలోకి వచ్చిన తర్వాత వారికి అన్నింటా కలిసొచ్చిందని నమ్మారు.
మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ పాపకు సమ్మక్క అన్న నామకరణం చేశారు. పెరిగి పెద్దదయ్యాక సమ్మక్కను తన మేనల్లుడు, మేడారం సామంతరాజైన పగిడిద్దరాజుకు ఇచ్చి మేడరాజు పెళ్లి జరిపించారు. సమ్మక్క-పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. పగిడిద్దరాజు కాకతీయ రాజుల సామంతరాజుగా ఉండేవారు.
కరువు పరిస్థితుల కారణంగా కాకతీయ రాజులకు కొన్నేళ్లపాటు శిస్తు కట్టలేకపోయాడు. అదే విధంగా మేడరాజుకు ఆశ్రయం కల్పించాడని కాకతీయ రాజులకు కోపం వచ్చింది. మేడరాజు అక్కడి కోయ గిరిజనులకు తిరుగుబాటు పాఠాలు చెప్తున్నాడని భావించారు. దీంతో పగిడిద్దరాజుపై కాకతీయ రాజైన ప్రతాపరుద్ర మహారాజు యుద్ధాన్ని ప్రకటించారు.
కాకతీయ రాజుల సైన్యం ధాటికి తట్టుకోలేక యుద్ధంలో పగిడిద్దరాజు సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజు వీరమరణం పొందారు. ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క కొడుకైన జంపన్న అక్కడి సంపెంగవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి ఆ వాగుకు జంపన్నవాగుగా పేరుపడింది. ఆయన రక్తం జలధారయై వాగు నీరు ఎరుపు రంగులో ప్రవహిస్తాయని భక్తులు నమ్ముతారు.
తన కుటుంబ సభ్యుల మరణవార్త విన్న సమ్మక్క కాకతీయులపై యుద్ధానికి వెళ్తుంది. కాకతీయుల సైన్యం ఆమె విరుచుకుపడింది. ఆమె వీరత్వాన్ని చూసిన ప్రతాపరుద్రుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇదే సమయంలో సమ్మక్క వీరత్వంపై ప్రతాపరుద్రుడు ఆలోచిస్తుండగా, దొంగచాటుగా వచ్చిన ఓ సైనికుడు సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడిచాడు. తీవ్రగాయాలపాలైన సమ్మక్క మేడారం గ్రామానికి సమీపంలోని ఈశాన్య వైపు ఉన్న చిలుకలగుట్టకు చేరుకొని అదృశ్యమైంది.
ఆ తర్వాత చిలుకలగుట్ట వద్ద కుంకుమ భరిణి కనిపించిందంట. దానిని చూసిన ప్రతాపరుద్రుడు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాప పడ్డాడట. ఆ తర్వాత నుంచి ప్రతాపరుద్రుడు సమ్మక్కను దేవతగా భావంచి, ఆమెకు భక్తుడిగా మారిపోయాడు. ఆ వెంటనే కోయ దొరలు చెల్లించాల్సిన కప్పాన్ని ప్రతాపరుద్రుడు రద్దు చేసిండట. రెండేండ్లకోసారి అక్కడ జాతర నిర్వహించాలని ఆదేశించాడు. ఇలా రెండేండ్లకోసారి మేడారంలో సమ్మక్క, సారలమ్మ జాతర గొప్పగా కొనసాగుతూ వస్తున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
శివ తాండవం శివ లింగం మీద శివయ్య పసుపు చిత్రం Shiva Tandava Stotram (a devotional YT Short)
🌹 శివ తాండవం శివ లింగం మీద శివయ్య పసుపు చిత్రం Shiva Thandava Stotram 🌹
ప్రసాద్ భరధ్వాజ
తప్పకుండా వీక్షించండి
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹
'త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం ఏకబిల్వం శివార్పణం' Shiv Ling Ashtakam (A Devotional YT Short)
🌹 త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం ఏకబిల్వం శివార్పణం
Shiv Ling Ashtakam 🌹
ప్రసాద్ భరధ్వాజ
తప్పకుండా వీక్షించండి
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹
Shiv Ling Ashtakam 🌹
ప్రసాద్ భరధ్వాజ
తప్పకుండా వీక్షించండి
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹
మాఘమాస స్నానం సర్వ పాపహరణం - విష్ణు ప్రీతికరం Maagh Masam ( Magh month as per the Indian Calendar)
🌹 మీకు మీ కుటుంబ సభ్యులకు మాఘమాస ప్రారంభ శుభాకాంక్షలు 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 మాఘమాస స్నానం సర్వ పాపహరణం - విష్ణు ప్రీతికరం MAAGHA MASAM 🌹
ప్రసాద్ భరధ్వాజ
తప్పకుండా వీక్షించండి
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 మాఘమాస స్నానం సర్వ పాపహరణం - విష్ణు ప్రీతికరం MAAGHA MASAM 🌹
ప్రసాద్ భరధ్వాజ
తప్పకుండా వీక్షించండి
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹
శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు శుభాకాంక్షలు Greetings on Sri Shyamala Devi Navaratri!
🌹. శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు శుభాకాంక్షలు అందరికి - విశిష్టత 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹. Happy Shyamala Devi Navaratri to all - Significance 🌹
Prasad Bharadwaj
మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులు. శ్యామల సరస్వతీ రూపం జ్ఞాన స్వరూపం ఈమెను మంత్రిని అంటారు..అమ్మవారికి శ్యామల దేవి మంత్రి వారాహిమాత సేనాధిపతి .
ఈ సంవత్సరం జనవరి 19 నుంచి ప్రారంభమై, జనవరి 27న ఇవి ముగుస్తాయి. ఈ శ్యామలా నవరాత్రుల్లో ప్రతి రోజూ అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో పూజిస్తారు. ప్రతి ఏడాది హిందూ క్యాలండర్ ప్రకారం.. నవరాత్రిలు నాలుగు సార్లు జరుగుతాయి.
1) మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు
2) చైత్రమాసంలో వసంత నవరాత్రులు
3) ఆషాఢమాసంలో వారాహి నవరాత్రులు
4) ఆశ్వయుజమాసంలో శరన్నవరాత్రులు
శ్యామలా ఉపాసన అనేది దశమహావిద్యలలో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి (మాతంగ ముని కుమార్తె)రాజా మతాంగి, రాజశ్యామల అని కూడా అంటారు.. దశమహావిద్య లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధ గా చెప్పుకునేది మాతాంగి శ్యామలా ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షణాచారం రెండు పద్ధతులలో ఆరాధిస్తారు, ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఈ దశమహావిద్య సాధన మహా ప్రసిద్ధి ఈ పది విద్యలో ఏది ఉపాసించిన మిగతా తొమిది విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశమహావిద్య లో ఒక్క విద్య సాధన చేసిన మిగిలిన అన్నిటిలో ఉపాసన విధి తెలిసిపోతుంది త్వరగా సిద్ధిస్తుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలా నవరాత్రి ని విశేషంగా జరుపుకుంటారు.
విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి శ్యామల రూపాలు ప్రధానమైనవి గా లలితా నామ వివరణలో తెలుసుకున్నాము ఇంకా అనేక సందర్భాలలో శ్యామలా దేవి గురించి సహస్త్ర నామంలో ప్రస్తావించబడినది, అమ్మవారి కుడివైపు శ్యామలా దేవి, యడమవైపు వారాహి దేవి ఉంటారు..అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలా దేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్య భారమంతా అప్పగించింది.. అందుకే రాజశ్యామల అంటారు.
శ్యామలా దేవిని ఉపాసించిన వారు విద్యలో రాణిస్తారు, కోల్పోయిన పదవులు, కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు.. త్వరగా మంత్ర సిద్ధి పొందడానికి ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించడానికి, ఈ తల్లి ఉపాసన ప్రసిద్దిగా చేస్తారు. ప్రధానంగా , ప్రసంగం మరియు “నాడా” కంపించే ప్రతిధ్వని, మాతంగి మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయి. మాతంగి రుద్రవీణ మ్రోగిస్తూ ప్రదర్శించ బడుతుంది, పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది.
సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల , అభివృద్ధికి , ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు. సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. గురుముకంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది.
శ్రీ శ్యామలా దండకం, శ్రీ శ్యామలా స్తుతి చాలా ప్రసిద్ధమైనవి. వీటిలో మంత్ర యంత్ర తంత్ర సంకేతాలు, శ్యామలా విద్య రహస్యము కనిపిస్తుంది. పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసినది శ్యామల దండకం.
ఈ తొమ్మిది రోజులూ శ్యామలాదేవిని శ్రీ శ్యామలా స్తుతితో, దండకంతో ఆరాధించు కుందాం.
🌷. శ్రీ శ్యామలా స్తుతి Sri Shyamala Stuti 🌷
మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసం |
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసాస్మరామి 1
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగాశోణే |
పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః 2
మాతా మరకతశ్యామ మాతంగి మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కడంబవనవాసినీ |
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే
జయ సంగీతరసికే జయ లీలా శుక ప్రియే 3
శ్రీ స్స్వయం సర్వతీర్దాత్మికే సర్వామంత్రాత్మికే
సర్వతంత్రాత్మికే సర్వాముద్రాత్మికే |
సర్వశక్త్యాత్మికే సర్వ వర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే పాహిమాం పాహిమాం పాహి 4
ఇతి శ్రీ శ్యామలా స్తుతి సంపూర్ణం
🌹 🌹 🌹 🌹 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹. Happy Shyamala Devi Navaratri to all - Significance 🌹
Prasad Bharadwaj
మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులు. శ్యామల సరస్వతీ రూపం జ్ఞాన స్వరూపం ఈమెను మంత్రిని అంటారు..అమ్మవారికి శ్యామల దేవి మంత్రి వారాహిమాత సేనాధిపతి .
ఈ సంవత్సరం జనవరి 19 నుంచి ప్రారంభమై, జనవరి 27న ఇవి ముగుస్తాయి. ఈ శ్యామలా నవరాత్రుల్లో ప్రతి రోజూ అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో పూజిస్తారు. ప్రతి ఏడాది హిందూ క్యాలండర్ ప్రకారం.. నవరాత్రిలు నాలుగు సార్లు జరుగుతాయి.
1) మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు
2) చైత్రమాసంలో వసంత నవరాత్రులు
3) ఆషాఢమాసంలో వారాహి నవరాత్రులు
4) ఆశ్వయుజమాసంలో శరన్నవరాత్రులు
శ్యామలా ఉపాసన అనేది దశమహావిద్యలలో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి (మాతంగ ముని కుమార్తె)రాజా మతాంగి, రాజశ్యామల అని కూడా అంటారు.. దశమహావిద్య లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధ గా చెప్పుకునేది మాతాంగి శ్యామలా ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షణాచారం రెండు పద్ధతులలో ఆరాధిస్తారు, ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఈ దశమహావిద్య సాధన మహా ప్రసిద్ధి ఈ పది విద్యలో ఏది ఉపాసించిన మిగతా తొమిది విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశమహావిద్య లో ఒక్క విద్య సాధన చేసిన మిగిలిన అన్నిటిలో ఉపాసన విధి తెలిసిపోతుంది త్వరగా సిద్ధిస్తుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలా నవరాత్రి ని విశేషంగా జరుపుకుంటారు.
విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి శ్యామల రూపాలు ప్రధానమైనవి గా లలితా నామ వివరణలో తెలుసుకున్నాము ఇంకా అనేక సందర్భాలలో శ్యామలా దేవి గురించి సహస్త్ర నామంలో ప్రస్తావించబడినది, అమ్మవారి కుడివైపు శ్యామలా దేవి, యడమవైపు వారాహి దేవి ఉంటారు..అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలా దేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్య భారమంతా అప్పగించింది.. అందుకే రాజశ్యామల అంటారు.
శ్యామలా దేవిని ఉపాసించిన వారు విద్యలో రాణిస్తారు, కోల్పోయిన పదవులు, కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు.. త్వరగా మంత్ర సిద్ధి పొందడానికి ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించడానికి, ఈ తల్లి ఉపాసన ప్రసిద్దిగా చేస్తారు. ప్రధానంగా , ప్రసంగం మరియు “నాడా” కంపించే ప్రతిధ్వని, మాతంగి మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయి. మాతంగి రుద్రవీణ మ్రోగిస్తూ ప్రదర్శించ బడుతుంది, పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది.
సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల , అభివృద్ధికి , ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు. సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. గురుముకంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది.
శ్రీ శ్యామలా దండకం, శ్రీ శ్యామలా స్తుతి చాలా ప్రసిద్ధమైనవి. వీటిలో మంత్ర యంత్ర తంత్ర సంకేతాలు, శ్యామలా విద్య రహస్యము కనిపిస్తుంది. పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసినది శ్యామల దండకం.
ఈ తొమ్మిది రోజులూ శ్యామలాదేవిని శ్రీ శ్యామలా స్తుతితో, దండకంతో ఆరాధించు కుందాం.
🌷. శ్రీ శ్యామలా స్తుతి Sri Shyamala Stuti 🌷
మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసం |
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసాస్మరామి 1
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగాశోణే |
పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః 2
మాతా మరకతశ్యామ మాతంగి మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కడంబవనవాసినీ |
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే
జయ సంగీతరసికే జయ లీలా శుక ప్రియే 3
శ్రీ స్స్వయం సర్వతీర్దాత్మికే సర్వామంత్రాత్మికే
సర్వతంత్రాత్మికే సర్వాముద్రాత్మికే |
సర్వశక్త్యాత్మికే సర్వ వర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే పాహిమాం పాహిమాం పాహి 4
ఇతి శ్రీ శ్యామలా స్తుతి సంపూర్ణం
🌹 🌹 🌹 🌹 🌹
మాఘమాసం The Month of Magh (of Indian Calendar)
🌹 మాఘమాసం విశిష్టత - మాఘమాసంలో సముద్ర, నదీస్నానం, జపం, దానధర్మం, పురాణ పఠనం పుణ్యప్రదం🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹 The significance of the month of Magha - Taking a bath in the sea or a river, chanting mantras, performing acts of charity, and reading Puranas during the month of Magha are considered meritorious. 🌹
Prasad Bharadwaj
చంద్రుడు మఖ నక్షత్రంలో కూడిన మాసం "మాఘమాసం". మఘం అంటే యజ్ఞం అని అర్థం. అఘం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. ఇక మాఘం అంటే పాపాలను నశింప జేసేది. ఇది విష్ణువునకు అత్యంత ప్రీతికరమైనది. అమ్మ వారికి కూడా అత్యంత ప్రీతికరం. శ్యామలా దేవి నవరాత్రులు అని చేస్తారు. ఈ మాఘమాసంలో ఆచరించే సముద్ర స్నానం, నదీస్నానం, జపం, దానధర్మం, పురాణ పఠనం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఇది పాప ప్రక్షాళనకు, ఆత్మ శుద్ధికి, మరియు దైవిక అనుగ్రహం పొందడానికి లభించిన అద్భుతమైన అవకాశం. మాఘ మాసం ఆధ్యాత్మిక ప్రగతికి, మానసిక శాంతికి, అనందానికి మరియు ఆరోగ్యానికి మార్గం సుగమం చేస్తుంది. మాఘమాసం త్రిమూర్త్యాత్మకం. పూర్ణిమ, అమావాస్య బ్రహ్మ స్వరూపాలు. శుక్లపక్షం పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఉన్న 14రోజులు విష్ణుస్వరూపం. కృష్ణపక్షం పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఉన్న 14రోజులు శివస్వరూపం. మాసం మొత్తం జగన్మాత స్వరూపం.
ఈ మాఘమాసంలో సూర్యుడు మకరరాశిలో సంచరిస్తాడు. మాఘ మాసం భగవంతుడితో మన సంబంధాన్ని బలపరచుకొని, పుణ్యాన్ని సంపాదించి, ప్రగతిశీలమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి అనుకూలమైన సమయం. ఈ మాసంలో ప్రప్రథమం చేయాల్సింది నదీ స్నానం. ఈ నదీ స్నానంతో పాపాలు హరిస్తాయని పురాణోక్తి.
మాఘ స్నానం: ఈ స్నానాలకి అధిపతి సూర్య భగవానుడు. కార్తీక గాలుల్లో చంద్రుడు ఓషది కారకుడై ఆరోగ్యం ఎట్లు కలిగించునో అట్లే రవి కూడా ఈ కాలమందు ఆయన కిరణాలతో ఆరోగ్యాన్నిస్తాడు. అందుకే స్నానానంతరం సూర్యునికి ఆర్గ్యం ఇస్తారు. ఇక ఈ స్నానాలు అఘమర్షణ స్నానఫలాన్ని ఇస్తాయి. పుష్కర స్నానం ఫలాన్ని ఇస్తాయి. శతగుణ ఫలాన్ని ఇస్తాయి.
"దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషనాయ చl
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనంll
మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవl
స్నానేనానేనమే దేవ యథోక్త ఫలదోభవll"
అనే శ్లోకం చదువుతూ మాఘ స్నానం చేయాలి. ఈ మాసం ఏ పారాయణ చేసిన అది అద్భుత ఫలితాన్ని ఇస్తుంది.
అరుణోదయేతు సంప్రాప్తే, స్నానకాలే విచక్షణః
మాధవాంఘ్రి యుగం ధ్యాయన్ యః స్నాతి సురపూజితః
ఇలా బ్రహ్మ పురాణం చెబుతున్నది. అనగా, సూర్యోదయంలో నారాయణుని ధ్యానిస్తూ స్నానం చేస్తే దేవతలచేత పూజితుడుఅవుతాడు. ఇక, నక్షత్రాలు ఉండగా చేయడం ఉత్తమం. లేనప్పుడు చేయడం మధ్యమం. సూర్యోదయం తదుపరి చెస్తే అధమం.
ముఖ్యంగా ఈ మాఘమాసంలో నువ్వులు, వస్త్రాలు, అన్నదానం చేయడం ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మాఘమాసంలో మాఘపురాణం చదవడం వల్ల సమస్త పాపాలు తొలగుతాయని విశ్వాసం. అలాగే ఆధ్యాత్మిక చింతనకు ఈ మాఘమాసం ఎంతో విశిష్టమైనది.
ఉత్తరాయణంలో ముఖ్యమైన పండుగలన్నీ ఈ మాఘమాసంలోనే వస్తాయి. ఈ మాసం శ్యామలా నవరాత్రులతో ప్రారంభం అవుతుంది. ఆపై వసంత పంచమి , రథ సప్తమి పండుగతో పాటు.. మహాశివరాత్రి వంటి పుణ్య పర్వదినాలు ఉన్నాయి. ఈ మాసంలో శ్రీమహావిష్ణువు, సూర్య భగవానుడితో పాటు లింగోద్భవం కూడా ఈ నెలలోనే ఏర్పడంటంతో శివుడికి కూడా ఈ మాసం అత్యంత కీలకం. ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు చాలా విశిష్టమైనవి. ఈ రోజున తరిగిన కూరలు తినరు. అలాగే ఈ నెలలో మాఘ గౌరి నోము, మాఘ ఆదివారం నోము వంటివి విశేషంగా ఆచరిస్తారు.
అలాగే, మాఘ శుద్ధ చతుర్థి అనగా వరచతుర్ధి, పగలు ఉపవాసం ఉండి గణపతిని పుజించి రాత్రి భుజించాలి. సాయంత్రం శివుని పూజ చేయాలి.
ఇక, మాఘశుద్ద పంచమి శ్రీ పంచమి. సరస్వతి అవిర్భవించిన రోజు. ఆనాడు అక్షరాభ్యాసం చేసుకున్నవారు అదృష్టవంతులు.
తదుపరి మాఘ శుద్ధ సప్తమి -రథ సప్తమి యనబడును. బ్రాహ్మీ ముహూర్తంలో నక్షత్రాలు రథం ఆకారాన్ని కలిగి యుండునని పురాణ వచనం. రవి విశాఖ నక్షత్రంలో జన్మించిన రోజు. ఆనాటి నుండి రవికి భూమి దగ్గరవడం మొదలు ఆపై వేసవికాలం మొదలు. ఆనాడు ఆయన్ని పూజిస్తే రాజయోగాలు, ఆరోగ్యం, అదృష్టం కలుగుతుంది.
ఆపై మాఘ శుద్ధ అష్టమి భీష్మాష్టమి. ఆయన పరమపదించిన రోజు.
తదుపరి, మాఘ శుక్ల ఏకాదశి భీష్మ ఏకాదశి. కృష్ణుడిచే సత్యవ్రతుడు వరం పొందినరోజు. ఆనాడు ఆయన మోక్షం పొందిన రోజు. ఆనాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విష్ణువునకు ప్రీతి.
మరునాడు భీష్మ ద్వాదశి. ఆనాడు కృష్ణుడిలో లీనమైన రోజు.
ఆపై, మాఘ శుద్ధ పూర్ణిమ అంటే మహా మాఘి. దేవి శక్తి అపారమైనదిగా మారే రోజు.
ఆపై, మాఘ బహుళ చతుర్థి. సంకష్టహర చతుర్థి. ఆపై, మాఘ బహుళ చతుర్దశి. మహా శివరాత్రి పర్వదినం.
మాఘ మాసంలో సాధించే ఆధ్యాత్మిక పునరుద్ధరణ మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది. మనకు ఎదురయ్యే అన్ని విఘ్నాలను అంగీకరించి, ఈ పవిత్ర మాసాన్ని గౌరవంగా జరుపుకోవడం అనేక పుణ్యాలను సంపాదించడానికి మరియు మన ఆధ్యాత్మిక జీవితం బలపడే దిశగా ముందుకు తీసుకెళ్లే మార్గం. మనం ఈ నెలలో నిరంతరం ధ్యానిస్తూ, పూజలు నిర్వహిస్తూ, భగవంతుని ఆశీస్సులు పొందే అవకాశాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి.
🌹🌹🌹🌹🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹 The significance of the month of Magha - Taking a bath in the sea or a river, chanting mantras, performing acts of charity, and reading Puranas during the month of Magha are considered meritorious. 🌹
Prasad Bharadwaj
చంద్రుడు మఖ నక్షత్రంలో కూడిన మాసం "మాఘమాసం". మఘం అంటే యజ్ఞం అని అర్థం. అఘం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. ఇక మాఘం అంటే పాపాలను నశింప జేసేది. ఇది విష్ణువునకు అత్యంత ప్రీతికరమైనది. అమ్మ వారికి కూడా అత్యంత ప్రీతికరం. శ్యామలా దేవి నవరాత్రులు అని చేస్తారు. ఈ మాఘమాసంలో ఆచరించే సముద్ర స్నానం, నదీస్నానం, జపం, దానధర్మం, పురాణ పఠనం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఇది పాప ప్రక్షాళనకు, ఆత్మ శుద్ధికి, మరియు దైవిక అనుగ్రహం పొందడానికి లభించిన అద్భుతమైన అవకాశం. మాఘ మాసం ఆధ్యాత్మిక ప్రగతికి, మానసిక శాంతికి, అనందానికి మరియు ఆరోగ్యానికి మార్గం సుగమం చేస్తుంది. మాఘమాసం త్రిమూర్త్యాత్మకం. పూర్ణిమ, అమావాస్య బ్రహ్మ స్వరూపాలు. శుక్లపక్షం పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఉన్న 14రోజులు విష్ణుస్వరూపం. కృష్ణపక్షం పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఉన్న 14రోజులు శివస్వరూపం. మాసం మొత్తం జగన్మాత స్వరూపం.
ఈ మాఘమాసంలో సూర్యుడు మకరరాశిలో సంచరిస్తాడు. మాఘ మాసం భగవంతుడితో మన సంబంధాన్ని బలపరచుకొని, పుణ్యాన్ని సంపాదించి, ప్రగతిశీలమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి అనుకూలమైన సమయం. ఈ మాసంలో ప్రప్రథమం చేయాల్సింది నదీ స్నానం. ఈ నదీ స్నానంతో పాపాలు హరిస్తాయని పురాణోక్తి.
మాఘ స్నానం: ఈ స్నానాలకి అధిపతి సూర్య భగవానుడు. కార్తీక గాలుల్లో చంద్రుడు ఓషది కారకుడై ఆరోగ్యం ఎట్లు కలిగించునో అట్లే రవి కూడా ఈ కాలమందు ఆయన కిరణాలతో ఆరోగ్యాన్నిస్తాడు. అందుకే స్నానానంతరం సూర్యునికి ఆర్గ్యం ఇస్తారు. ఇక ఈ స్నానాలు అఘమర్షణ స్నానఫలాన్ని ఇస్తాయి. పుష్కర స్నానం ఫలాన్ని ఇస్తాయి. శతగుణ ఫలాన్ని ఇస్తాయి.
"దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషనాయ చl
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనంll
మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవl
స్నానేనానేనమే దేవ యథోక్త ఫలదోభవll"
అనే శ్లోకం చదువుతూ మాఘ స్నానం చేయాలి. ఈ మాసం ఏ పారాయణ చేసిన అది అద్భుత ఫలితాన్ని ఇస్తుంది.
అరుణోదయేతు సంప్రాప్తే, స్నానకాలే విచక్షణః
మాధవాంఘ్రి యుగం ధ్యాయన్ యః స్నాతి సురపూజితః
ఇలా బ్రహ్మ పురాణం చెబుతున్నది. అనగా, సూర్యోదయంలో నారాయణుని ధ్యానిస్తూ స్నానం చేస్తే దేవతలచేత పూజితుడుఅవుతాడు. ఇక, నక్షత్రాలు ఉండగా చేయడం ఉత్తమం. లేనప్పుడు చేయడం మధ్యమం. సూర్యోదయం తదుపరి చెస్తే అధమం.
ముఖ్యంగా ఈ మాఘమాసంలో నువ్వులు, వస్త్రాలు, అన్నదానం చేయడం ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మాఘమాసంలో మాఘపురాణం చదవడం వల్ల సమస్త పాపాలు తొలగుతాయని విశ్వాసం. అలాగే ఆధ్యాత్మిక చింతనకు ఈ మాఘమాసం ఎంతో విశిష్టమైనది.
ఉత్తరాయణంలో ముఖ్యమైన పండుగలన్నీ ఈ మాఘమాసంలోనే వస్తాయి. ఈ మాసం శ్యామలా నవరాత్రులతో ప్రారంభం అవుతుంది. ఆపై వసంత పంచమి , రథ సప్తమి పండుగతో పాటు.. మహాశివరాత్రి వంటి పుణ్య పర్వదినాలు ఉన్నాయి. ఈ మాసంలో శ్రీమహావిష్ణువు, సూర్య భగవానుడితో పాటు లింగోద్భవం కూడా ఈ నెలలోనే ఏర్పడంటంతో శివుడికి కూడా ఈ మాసం అత్యంత కీలకం. ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు చాలా విశిష్టమైనవి. ఈ రోజున తరిగిన కూరలు తినరు. అలాగే ఈ నెలలో మాఘ గౌరి నోము, మాఘ ఆదివారం నోము వంటివి విశేషంగా ఆచరిస్తారు.
అలాగే, మాఘ శుద్ధ చతుర్థి అనగా వరచతుర్ధి, పగలు ఉపవాసం ఉండి గణపతిని పుజించి రాత్రి భుజించాలి. సాయంత్రం శివుని పూజ చేయాలి.
ఇక, మాఘశుద్ద పంచమి శ్రీ పంచమి. సరస్వతి అవిర్భవించిన రోజు. ఆనాడు అక్షరాభ్యాసం చేసుకున్నవారు అదృష్టవంతులు.
తదుపరి మాఘ శుద్ధ సప్తమి -రథ సప్తమి యనబడును. బ్రాహ్మీ ముహూర్తంలో నక్షత్రాలు రథం ఆకారాన్ని కలిగి యుండునని పురాణ వచనం. రవి విశాఖ నక్షత్రంలో జన్మించిన రోజు. ఆనాటి నుండి రవికి భూమి దగ్గరవడం మొదలు ఆపై వేసవికాలం మొదలు. ఆనాడు ఆయన్ని పూజిస్తే రాజయోగాలు, ఆరోగ్యం, అదృష్టం కలుగుతుంది.
ఆపై మాఘ శుద్ధ అష్టమి భీష్మాష్టమి. ఆయన పరమపదించిన రోజు.
తదుపరి, మాఘ శుక్ల ఏకాదశి భీష్మ ఏకాదశి. కృష్ణుడిచే సత్యవ్రతుడు వరం పొందినరోజు. ఆనాడు ఆయన మోక్షం పొందిన రోజు. ఆనాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విష్ణువునకు ప్రీతి.
మరునాడు భీష్మ ద్వాదశి. ఆనాడు కృష్ణుడిలో లీనమైన రోజు.
ఆపై, మాఘ శుద్ధ పూర్ణిమ అంటే మహా మాఘి. దేవి శక్తి అపారమైనదిగా మారే రోజు.
ఆపై, మాఘ బహుళ చతుర్థి. సంకష్టహర చతుర్థి. ఆపై, మాఘ బహుళ చతుర్దశి. మహా శివరాత్రి పర్వదినం.
మాఘ మాసంలో సాధించే ఆధ్యాత్మిక పునరుద్ధరణ మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది. మనకు ఎదురయ్యే అన్ని విఘ్నాలను అంగీకరించి, ఈ పవిత్ర మాసాన్ని గౌరవంగా జరుపుకోవడం అనేక పుణ్యాలను సంపాదించడానికి మరియు మన ఆధ్యాత్మిక జీవితం బలపడే దిశగా ముందుకు తీసుకెళ్లే మార్గం. మనం ఈ నెలలో నిరంతరం ధ్యానిస్తూ, పూజలు నిర్వహిస్తూ, భగవంతుని ఆశీస్సులు పొందే అవకాశాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి.
🌹🌹🌹🌹🌹
మహాపాప హరం తం సూర్యం ప్రణామామ్యహమ్ Surya Prayer (Sun God Prayer)
https://youtube.com/shorts/ztfCse-tUt0
🌹 మహాపాప హరం తం సూర్యం ప్రణామామ్యహమ్ Surya Prayer 🌹
ప్రసాద్ భరధ్వాజ
తప్పకుండా వీక్షించండి
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹
ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర Surya (Sun God) Prayer
https://youtube.com/shorts/h1dOpVF71Ws
🌹 ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర Surya Prayer 🌹
ప్రసాద్ భరధ్వాజ
తప్పకుండా వీక్షించండి
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹
మౌని అమావాస్య. చొల్లంగి అమావాస్య Mauni Amavasya. Chollangi Amavasya
🌹 మౌని అమావాస్య. చొల్లంగి అమావాస్య - శని, రాహు-కేతు దోషాల నివారణ - పితృదేవతల ఆశీర్వాదం - పురాణ గాధ - మాఘ మాస ప్రారంభం 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Mauni Amavasya. Chollangi Amavasya - Remedy for Saturn, Rahu-Ketu doshas - Blessings of ancestors - Puranic story - Beginning of Magha month 🌹
Prasad Bhardwaj
పురాణాల ప్రకారం పెద్దలకు పుణ్య నదుల్లో స్నానం చేసి తర్పణాలు వదలడం అతి ముఖ్యమైన ఆచారం. పుష్యమాసం అమావాస్య రోజున అంటే మౌని అమావాస్య ( 2026 జనవరి 18) నదీ సంగమంలో స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు. . వీటిని అమృత స్నానం అని పిలుస్తారు. ఇలా చేయడం తెలిసో.. తెలియకో చేసిన పాప ..పుణ్యాల కర్మల వలన మౌని అమావాస్య రోజున నదీతీరంలో తర్పణాలు వదిలితే.. ఉత్తమలోకాలకు చేరుకొని పితృదేవతలు ఆశీర్వదిస్తారని పండితులు చెబుతున్నారు.
మౌని అమావాస్య నాడు మౌనవ్రతం చేయడం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుందని చెబుతారు. మౌని అమావాస్య రోజు ధార్మిక కార్యాలు చేయడం వల్ల క్రూర గ్రహాల (శని, రాహు-కేతు) దోషాలు తొలగిపోతాయి. పితృదేవతలకు శ్రాద్ధం, తర్పణం, దానాలు చేయడం వల్ల వారికి వైకుంఠ ప్రాప్తి కలిగి, పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల పితృదోషం, కాలసర్ప దోషాలనుండి విముక్తి కలుగుతుందని కూడా చెబుతారు.
🌻 శని, రాహు-కేతు దోష నివారణ 🌻
మౌని అమావాస్య రోజు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా శని బాధలతో పాటు శని దోషం రాహు-కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. జ్యోతిష్యుడు అనీష్ వ్యాస్ ప్రకారం, మౌని అమావాస్య రోజున ఏదైనా శివాలయంలోకి వెళ్లి శివునికి రుద్రాక్ష మాలను సమర్పించండి. శివుడిని విధివిధానంగా పూజించండి.
మంత్రం - రూపం దేహి, యశో దేహి, భోగం దేహి చ శంకర. భుక్తి ముక్తి ఫలం దేహి, గృహీత్వార్ఘ్యం నమోస్తుతే”
శివుడికి సమర్పించిన మాలను మెడలో ధరించండి. ఈరోజు దాన ధర్మాలు చేస్తే శని,రాహు కేతు దోషాలతో పాటూ పితృదేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది.
మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. సంవత్సరంలో వచ్చే 12 అమావాస్యలలో చొల్లంగి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పితృదోషాలు తొలగిపోయి వారి ఆశీస్సులు లభించాలంటే ఆదివారం చొల్లంగి అమావాస్య రోజు నియమాలు పాటించడం మంచిది. సాధారణంగా ప్రతి అమావాస్య రోజు పితృదేవతల ఆశీర్వాదం కోసం తర్పణాలు విడుస్తారు..పిండప్రదానాలు చేస్తారు.. అన్నదానాలు నిర్వహిస్తారు. ఆ కార్యక్రమాలను మౌని అమావాస్య అత్యంత విశేషమైనది అని పండితులు చెబుతారు.
మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం ఆచరించాలని చెబుతారు. రాగిపాత్రలో ఎర్రటి పూలను కలిపి ఈ నీటితో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. త్రిమూర్తి స్వరూపంగా భావించే రావిచెట్టుకి మౌని అమావాస్య రోజు పూజచేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. చెట్టూ చుట్టూ 108 సార్లు దారాలు చుట్టి పూజ చేయాలి. అనంతరం దీపం వెలిగించి నమస్కరించాలి. ఈ రోజు మూగజీవాలకు ఆహారం పెట్టండి.
మౌని అమావాస్య రోజు శ్రీ మహావిష్ణు ఆరాధన, భాగవతం పారాయణం చేయడం శుభప్రదం. మౌని అమావాస్య రోజు చేసే దానధర్మాలు కుటుంబ అభివృద్ధికి దోహదం చేస్తాయి.
🍀 మౌని అమావాస్య కథ 🍀
గరుడ పురాణం ప్రకారం..ఇది పురాతన కాలం నాటి విషయమని గరుడపురాణం ద్వారా . కాంచీపురం అనే నగరంలో దేవస్వామి అనే బ్రాహ్మణుడు తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతని భార్య చాలా ధార్మికురాలు... పతివ్రత.. గుణవంతురాలు. దేవస్వామి బ్రాహ్మణ దంపతులకు 7 కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. దేవస్వామి తన కుమార్తె వివాహం కోసం జ్యోతిష్యుడిని సంప్రదించినప్పుడు, జ్యోతిష్కుడు ఆ బ్రాహ్మణుని జాతకంలో గ్రహాల స్థితిని చూసి విచారకరమైన వార్త చెప్పాడు. నీకు అల్లుడుగా నీచుడు.. దుర్మార్గుడు.. తల్లి దండ్రులను పట్టించుకోనివాడు.. భార్యను .. అత్తమామలను ఇబ్బంది పెట్టేవాడు వస్తాడని చెబుతాడు. అంతేకాదు పెళ్లి అయిన అనతి కాలంలోనే నీకుమార్తె వితంతువు అవుతుందని చెబుతాడు. విధి అలా ఉంది. దానిని ఎవరూ తప్పించలేరు కదా..అని జ్యోతిష్కులు చెబుతారు.
ఏది జరగాలో శివుడి ఆఙ్ఞ మేరకు బ్రహ్మ సృష్టిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కాలం గడిచిన తరువాత దేవస్వామి కుమార్తెకు వివాహ వయస్సు రావడంతో ... ఓ బ్రాహ్మణునకు నరసింహుడు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు. నరసింహుడు చాలా దుష్టుడు.. చెడ్డవాడు అని తెలిసినా..అతని తల్లి దండ్రులు.. దాచిపెట్టి.. వివాహం అయిన తరువాత అయినా మారుతాడేమొనని.. గుణవంతురాలు.. వినయశీలి అయిన దేవస్వామి కుమార్తెను కోడలిగా తెచ్చుకున్నారు.
పెళ్లి అయిన తరువాత నరసింహుడు చెడు అలవాట్ల వలన మద్యం సేవిస్తూ.. మాంసం తినుచూ.. భార్యను కూడా తినమని బలవంతం పెట్టేవాడు. నిత్యం నరసింహుడు తన భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. ఇలా ఉండగా నరసింహుడి ఆగడాలను భరించలేక ... అతని తండ్రి చంపాడు. ఇలా ఆయన చేసిన పాపాల వలన ఇటు స్వర్గానికి.. అటు నరకానికి వెళ్లలేక మధ్యలో ఊగిసలాడుతున్నాడు. ఆ సమయంలో నరసింహుడి బాధ వర్ణనాతీతం. ఇలా ఉండగా గంగా నదిలో నరసింహుడి తండ్రి పిండప్రదానం చేశాడు. అది కూడా మౌని అమావాస్య రోజున చేయడంతో నరసింహుడు ఉత్తమలోకాలకు చేరుకున్నాడు.
🌹🌹🌹🌹🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Mauni Amavasya. Chollangi Amavasya - Remedy for Saturn, Rahu-Ketu doshas - Blessings of ancestors - Puranic story - Beginning of Magha month 🌹
Prasad Bhardwaj
పురాణాల ప్రకారం పెద్దలకు పుణ్య నదుల్లో స్నానం చేసి తర్పణాలు వదలడం అతి ముఖ్యమైన ఆచారం. పుష్యమాసం అమావాస్య రోజున అంటే మౌని అమావాస్య ( 2026 జనవరి 18) నదీ సంగమంలో స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు. . వీటిని అమృత స్నానం అని పిలుస్తారు. ఇలా చేయడం తెలిసో.. తెలియకో చేసిన పాప ..పుణ్యాల కర్మల వలన మౌని అమావాస్య రోజున నదీతీరంలో తర్పణాలు వదిలితే.. ఉత్తమలోకాలకు చేరుకొని పితృదేవతలు ఆశీర్వదిస్తారని పండితులు చెబుతున్నారు.
మౌని అమావాస్య నాడు మౌనవ్రతం చేయడం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుందని చెబుతారు. మౌని అమావాస్య రోజు ధార్మిక కార్యాలు చేయడం వల్ల క్రూర గ్రహాల (శని, రాహు-కేతు) దోషాలు తొలగిపోతాయి. పితృదేవతలకు శ్రాద్ధం, తర్పణం, దానాలు చేయడం వల్ల వారికి వైకుంఠ ప్రాప్తి కలిగి, పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల పితృదోషం, కాలసర్ప దోషాలనుండి విముక్తి కలుగుతుందని కూడా చెబుతారు.
🌻 శని, రాహు-కేతు దోష నివారణ 🌻
మౌని అమావాస్య రోజు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా శని బాధలతో పాటు శని దోషం రాహు-కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. జ్యోతిష్యుడు అనీష్ వ్యాస్ ప్రకారం, మౌని అమావాస్య రోజున ఏదైనా శివాలయంలోకి వెళ్లి శివునికి రుద్రాక్ష మాలను సమర్పించండి. శివుడిని విధివిధానంగా పూజించండి.
మంత్రం - రూపం దేహి, యశో దేహి, భోగం దేహి చ శంకర. భుక్తి ముక్తి ఫలం దేహి, గృహీత్వార్ఘ్యం నమోస్తుతే”
శివుడికి సమర్పించిన మాలను మెడలో ధరించండి. ఈరోజు దాన ధర్మాలు చేస్తే శని,రాహు కేతు దోషాలతో పాటూ పితృదేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది.
మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. సంవత్సరంలో వచ్చే 12 అమావాస్యలలో చొల్లంగి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పితృదోషాలు తొలగిపోయి వారి ఆశీస్సులు లభించాలంటే ఆదివారం చొల్లంగి అమావాస్య రోజు నియమాలు పాటించడం మంచిది. సాధారణంగా ప్రతి అమావాస్య రోజు పితృదేవతల ఆశీర్వాదం కోసం తర్పణాలు విడుస్తారు..పిండప్రదానాలు చేస్తారు.. అన్నదానాలు నిర్వహిస్తారు. ఆ కార్యక్రమాలను మౌని అమావాస్య అత్యంత విశేషమైనది అని పండితులు చెబుతారు.
మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం ఆచరించాలని చెబుతారు. రాగిపాత్రలో ఎర్రటి పూలను కలిపి ఈ నీటితో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. త్రిమూర్తి స్వరూపంగా భావించే రావిచెట్టుకి మౌని అమావాస్య రోజు పూజచేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. చెట్టూ చుట్టూ 108 సార్లు దారాలు చుట్టి పూజ చేయాలి. అనంతరం దీపం వెలిగించి నమస్కరించాలి. ఈ రోజు మూగజీవాలకు ఆహారం పెట్టండి.
మౌని అమావాస్య రోజు శ్రీ మహావిష్ణు ఆరాధన, భాగవతం పారాయణం చేయడం శుభప్రదం. మౌని అమావాస్య రోజు చేసే దానధర్మాలు కుటుంబ అభివృద్ధికి దోహదం చేస్తాయి.
🍀 మౌని అమావాస్య కథ 🍀
గరుడ పురాణం ప్రకారం..ఇది పురాతన కాలం నాటి విషయమని గరుడపురాణం ద్వారా . కాంచీపురం అనే నగరంలో దేవస్వామి అనే బ్రాహ్మణుడు తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతని భార్య చాలా ధార్మికురాలు... పతివ్రత.. గుణవంతురాలు. దేవస్వామి బ్రాహ్మణ దంపతులకు 7 కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. దేవస్వామి తన కుమార్తె వివాహం కోసం జ్యోతిష్యుడిని సంప్రదించినప్పుడు, జ్యోతిష్కుడు ఆ బ్రాహ్మణుని జాతకంలో గ్రహాల స్థితిని చూసి విచారకరమైన వార్త చెప్పాడు. నీకు అల్లుడుగా నీచుడు.. దుర్మార్గుడు.. తల్లి దండ్రులను పట్టించుకోనివాడు.. భార్యను .. అత్తమామలను ఇబ్బంది పెట్టేవాడు వస్తాడని చెబుతాడు. అంతేకాదు పెళ్లి అయిన అనతి కాలంలోనే నీకుమార్తె వితంతువు అవుతుందని చెబుతాడు. విధి అలా ఉంది. దానిని ఎవరూ తప్పించలేరు కదా..అని జ్యోతిష్కులు చెబుతారు.
ఏది జరగాలో శివుడి ఆఙ్ఞ మేరకు బ్రహ్మ సృష్టిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కాలం గడిచిన తరువాత దేవస్వామి కుమార్తెకు వివాహ వయస్సు రావడంతో ... ఓ బ్రాహ్మణునకు నరసింహుడు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు. నరసింహుడు చాలా దుష్టుడు.. చెడ్డవాడు అని తెలిసినా..అతని తల్లి దండ్రులు.. దాచిపెట్టి.. వివాహం అయిన తరువాత అయినా మారుతాడేమొనని.. గుణవంతురాలు.. వినయశీలి అయిన దేవస్వామి కుమార్తెను కోడలిగా తెచ్చుకున్నారు.
పెళ్లి అయిన తరువాత నరసింహుడు చెడు అలవాట్ల వలన మద్యం సేవిస్తూ.. మాంసం తినుచూ.. భార్యను కూడా తినమని బలవంతం పెట్టేవాడు. నిత్యం నరసింహుడు తన భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. ఇలా ఉండగా నరసింహుడి ఆగడాలను భరించలేక ... అతని తండ్రి చంపాడు. ఇలా ఆయన చేసిన పాపాల వలన ఇటు స్వర్గానికి.. అటు నరకానికి వెళ్లలేక మధ్యలో ఊగిసలాడుతున్నాడు. ఆ సమయంలో నరసింహుడి బాధ వర్ణనాతీతం. ఇలా ఉండగా గంగా నదిలో నరసింహుడి తండ్రి పిండప్రదానం చేశాడు. అది కూడా మౌని అమావాస్య రోజున చేయడంతో నరసింహుడు ఉత్తమలోకాలకు చేరుకున్నాడు.
🌹🌹🌹🌹🌹
భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతాయి... Chanting stimulates the mind and the nervous system.
🌹 భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతాయి... 🌹
సామూహికంగా భగవన్నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో తేలుతుంది. పదిమందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతుని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది... అలసటను మరచిపోయి నూతన ఉత్త్తేజం పొంది ఉత్సాహవంతులు అవుతారు...
పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు... భజనవల్ల హృదయస్పందన బాగుంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది...
దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుంది. రెండుచేతులూ కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది... క్రమపద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, తీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది. మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది... చివరగా భగవన్నామం ఉచ్చరించడం అంటే భగవంతునికి ప్రీతికరం, భగవంతుని కృపకు పాత్రులవుతాం.
🌹🌹🌹🌹🌹
సామూహికంగా భగవన్నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో తేలుతుంది. పదిమందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతుని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది... అలసటను మరచిపోయి నూతన ఉత్త్తేజం పొంది ఉత్సాహవంతులు అవుతారు...
పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు... భజనవల్ల హృదయస్పందన బాగుంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది...
దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుంది. రెండుచేతులూ కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది... క్రమపద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, తీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది. మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది... చివరగా భగవన్నామం ఉచ్చరించడం అంటే భగవంతునికి ప్రీతికరం, భగవంతుని కృపకు పాత్రులవుతాం.
🌹🌹🌹🌹🌹
తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో వెలసితివా వేంకటేశా - శుభ శనివారం A Devotional Lord Balaji YT Short Song
🌹 తిరుమల తిరుపతిలో ఆ బంగరు కోవెలలో వెలసితివా వేంకటేశా - శుభ శనివారం
Lord Balaji Song 🌹
ప్రసాద్ భరధ్వాజ
తప్పకుండా వీక్షించండి
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹
సంక్రాంతి పండుగ వీడ్కోలు ముక్కనుమ శుభాకాంక్షలు / Mukkanuma Greetings
🌹 సంక్రాంతి పండుగ వీడ్కోలు ముక్కనుమ శుభాకాంక్షలు MUKKANUMA GREETINGS 🌹
ప్రసాద్ భరధ్వాజ
తప్పకుండా వీక్షించండి
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹
కోనసీమ ప్రభల తీర్థం Konaseema Prabhala Theertham
ప్రసాద్ భరద్వాజ
🌹🌴 Konaseema Prabhala Theertham: The significance of Jagannathota Prabala Theertham... What does history tell us? Do you know how many palanquins (prabhalu) are there? 🌴🌹
Prasad Bharadwaj
సంక్రాంతి సంబరాల్లో అత్యంత ప్రధానమైనది ప్రభల తీర్థం. భోగి, మకర సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ రోజున ఈ ప్రభల తీర్థం జరుపుకుంటారు. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు 160 ప్రాంతాలలో సంక్రాంతికి ప్రభల జాతర జరుగుతుంది.
అయితే వీటిలో జగ్గన్న తోట ప్రభల తీర్థం అత్యంత గుర్తింపు పొందింది. ఏకంగా జాతీయ స్థాయిలో ఈజగ్గన్నతోట ప్రభల తీర్థం గుర్తింపు తెచ్చుకుంది. ప్రధాని నరేంద్రమోడీ సైతం ఈ ప్రభల తీర్థం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారంటే ఈ జాతర యెుక్క విశిష్టత ఎంతటిదో అర్థమవుతుంది. రిపబ్లిక్ డే పరేడ్లో జగ్గన్నతోట ప్రభ ప్రదర్శించారు. తాజాగా జగ్గన్న తోట ప్రభల ఉత్సవానికి రాష్ట్ర పండుగ హోదాను కూటమి ప్రభుత్వం కల్పించింది. అంతేకాదు ఈ ఏడాది ప్రభల తీర్థంకు సంబంధించి అటు ప్రభుత్వం ఇటు సోషల్ మీడియా విపరీతమైన ప్రచారం కల్పించింది. దీంతో ఈసారి అనగా జనవరి 16న జరగబోయే ఈ ప్రభల తీర్థానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
🌾 ప్రభల తీర్థం చరిత్ర 🌾
కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి కొబ్బరితోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు ఈ ప్రభల తీర్థం నిర్వహిస్తారు. ఈ ప్రభల తీర్థానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. 450 ఏళ్లుగా కనుమ పండుగ రోజున జగ్గన్న తోట ప్రభల జాతర జరుగుతుంది. ఈ ప్రభల తీర్థాన్ని 11 గ్రామాల ప్రజలు కొనసాగిస్తున్నారు. ఈ జగన్నతోట ప్రభల తీర్థం గురించి చరిత్ర ఏం చెప్తుందంట ఈ ప్రాంతంలో గుడి కానీ గోపురం కానీ ఏవీ ఉండవు. అయితే 17వ శతాబ్దంలో జగ్గన్న మహారాజుగా పిలిచే రాజా వత్సవాయ జగన్నాథ మహారాజు 11మంది ఏకాదశి రుద్రులంతా ఒకచోట కలవాలి అనే సంప్రదాయాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి ఏకాదశ రుద్రుల కొలువు లోక కళ్యాణార్థం ప్రతీ సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. ఈ సమావేశంలో లోకకళ్యాణం గురించి ఏకాదశరుద్రులు చర్చించారని అప్పటి నుంచి ఈ కోనసీమ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని ఇక్కడ ప్రాంత ప్రజల నమ్మకం. నాటి నుంచి నేటి వరకు నిరాటంకంగా జగ్గన్నతోటలో ప్రభల తీర్ధం నిర్వహించబడుతుందని చరిత్ర చెప్తోంది.
🍀 ప్రభల తయారీ విధానం 🍀
ఏకాదశ రుద్ర ప్రభలు అంబాజీపేట చుట్టుపక్కల 11 గ్రామాల నుంచి తరలివస్తాయి. 11 ప్రభలు 11 స్వాములుగా కొలుస్తారు. ప్రతి గ్రామం నుండి వచ్చే ప్రభకు సోంతగా ప్రభ నిర్మాణానికి కావలిసిన వస్తు సామాగ్రి ఉంటుంది. సంక్రాంతి 10 రోజుల ముందు ఒక మంచి రోజున ప్రభ తయారీని ప్రారంభిస్తారు. వెదురు కర్రలను అర్ధచంద్రాకారంలో తీసుకువస్తారు.వెదురు బొంగులు ఒకదానికి ఒకటి కలిసే చోట కొబ్బరి పీచు తాడుతో గట్టిగ కడతారు. ఆ తరువాత వాటి పై రంగు రంగులు వేస్తారు. దీంతో ప్రభకు ఒక రూపు వస్తుంది. రంగు రంగుల వస్త్రాలతో,పూలతో అలంకరిస్తారు. ఇలా అలంకరించిన తర్వాత ప్రభలను జగ్గన్నతోటకు తీసుకు రావాల్సి ఉంటుంది. అయితే ఇలా అలంకరించిన ఒక్కో ప్రభ టన్నుల కొద్ది బరువు ఉంటుంది. అయితే ఒక్కో ప్రభను కనీసం 30 మంది మోయాల్సి ఉంటుంది.
🔱 11 ఏకాదశ రుద్ర ప్రభలు 🔱
గంగలకుర్రు అగ్రహారం నుంచి వీరేశ్వర స్వామి
గంగలకుర్రు నుంచి చెన్న మల్లేశ్వర స్వామి
వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాగ్రేశ్వర స్వామి.
ఇరుసుమండ నుంచి రామేశ్వర స్వామి
వక్క లంక నుంచి కాశీ విశ్వేశ్వర స్వామి
పెదపూడి నుంచి మేన కేశ్వర స్వామి
ముక్కామల నుంచి రాఘ వేశ్వర స్వామి
మొసలిపల్లి నుంచి భోగేశ్వర స్వామి
నేదునూరు నుంచి చెన్న మల్లేశ్వర స్వామి
పాలగుమ్మి నుంచి చెన్న మల్లేశ్వర స్వామి
పుల్లేటికుర్రు నుంచి అభినవ వ్యాగ్రేశ్వర స్వామి
🌊 కౌశిక నదిని దాటుకుంటూ ప్రభు 🌊
ఈ 11 ఏకాదశ రుద్ర ప్రభలు వేర్వేరు మార్గాలలో వస్తూ ఉంటాయి. కౌశిక నది దాటుకుంటూ, పొలాల మధ్య నుండి ఈ ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలను ఒక్కసారి ఎత్తితే మళ్లీ కిందకు దించకూడదు. కౌశిక నది దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవకుండా తీసుకోస్తారు. కౌశిక నది దాటించడానికి 50 మందికి పైగా శిక్షణ పొందిన వారు ఉంటారు. అలా కౌశిక నది దాటించి జగ్గన తోట తీర్థ ప్రదేశానికి తీసుకోస్తారు. తీర్థం పూర్తి అయిన తరువాత వచ్చిన దారినే తిరిగి ప్రభలను ఆయా గ్రామాలకి తీసుకెళతారు.
🌿పంట పొలాల్లో నుంచి ప్రభు 🌿
ఈ ప్రభల తీర్థంలో కౌశిక నదిని దాటిస్తూ ప్రభలను జగ్గన్నతోటకు తీసుకువచ్చే దృశ్యం అందరినీ కట్టిపడేస్తోంది. మరోవైపు పంట పొలాల మీదుగా ప్రభలు తీసుకువెళ్తారు. ప్రభలను తీసుకెళ్లే 50 మందికి పైగా భక్తులు పంటను తొక్కినప్పటికీ రైతులు ఏమాత్రం బాధపడరు. సాక్షాత్తు శివుడు తమ పొలాల నుంచి వెళ్లారని భావిస్తారు.
🌴 కోనసీమ ప్రాంత సంస్కృతికి నిదర్శనం 🌴
ఈ ప్రభల తీర్థాన్ని చూసేందుకు కోనసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. దేశవిదేశాల్లో ఉన్న కోనసీమ ప్రాంతానికి చెందిన వారు ఎక్కడ ఉన్నా ఈ ప్రభల తీర్థాన్ని కనులారా చూసేందుకు తరలివస్తుంటారు.నేటికి కొందరు ఎడ్ల బండ్లలోనే జగ్గన్న తోట తీర్థంకు వస్తుంటారు.వారికి పెద్దపెద్ద కార్లు ఉన్నప్పటికీ ఎడ్లబండలలోనే వస్తుంటారు. ఈ ప్రభల తీర్థం చూస్తే కోనసీమ ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు , భక్తి పారవశ్యం అంతా ఒకే వేదికగా సాక్షాత్కరిస్తుంది.
🌹🌹🌹🌹🌹
'ఉత్తిష్టో ఉత్తిష్ట శ్రీదేవి ఉత్తిష్ట జగదంబికే ఉత్తిష్ట సకలారాధ్యే' Srudevi/Sridevi Stotram (A Devotional YT Short)
🌹 ఉత్తిష్టో ఉత్తిష్ట శ్రీదేవి ఉత్తిష్ట జగదంబికే ఉత్తిష్ట సకలారాధ్యే SRUDEVI STOTRAM 🌹
ప్రసాద్ భరధ్వాజ
తప్పకుండా వీక్షించండి
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹
ప్రసాద్ భరధ్వాజ
తప్పకుండా వీక్షించండి
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹
శివశివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో / Masa shivaratri - 'Shiva Shiva Sankara' (a YT Short)
🌹 శివశివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో
Masa shivaratri - Shiva Shiva Sankara namo namo 🌹
ప్రసాద్ భరధ్వాజ
తప్పకుండా వీక్షించండి
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹
Masa shivaratri - Shiva Shiva Sankara namo namo 🌹
ప్రసాద్ భరధ్వాజ
తప్పకుండా వీక్షించండి
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹
సన్నాయి మేళంతో బసవన్నల ఆటలతో కనుమ పండుగ శుభాకాంక్షలు Kanuma Festival Greetings (a YT Short)
🌹 సన్నాయి మేళంతో బసవన్నల ఆటలతో కనుమ పండుగ శుభాకాంక్షలు
Kanuma Festival Greetings 🌹
ప్రసాద్ భరధ్వాజ
తప్పకుండా వీక్షించండి
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹
కనుమ పండుగ, మాస శివరాత్రి, మరియు ప్రదోష వ్రతం శుభాకాంక్షలు / Greetings on Kanuma festival, Masa Shivaratri, and Pradosha Vratam
🌹 ఈ కనుమ మీ కష్టాలను తొలగించి కమ్మని అనుభూతులను అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ కనుమ పండుగ, మాస శివరాత్రి, ప్రదోష వ్రతం శుభాకాంక్షలు అందరికి 🌹
🍀 కనుమ, ముక్కనుమ విశిష్టత 🍀
ప్రసాద్ భరద్వాజ
🌹 Wishing you all a very happy Kanuma festival, Masa Shivaratri, and Pradosha Vratam, with the heartfelt hope that this Kanuma will remove your hardships and bring you sweet experiences. 🌹
🍀 Significance of Kanuma and Mukkanuma 🍀
Prasad Bharadwaj
కనుము పండుగ కర్షకుల పండుగ . ఈ రోజు పాడిపంటలను, పశుసంపదలను లక్ష్మీస్వరూపంగా పూజిస్తారు. ఈ పండుగ రోజున ఆడపడుచులు పసుపుకుంకుమలు ఇచ్చి పుచ్చుకుంటారు. సంవత్సరమంతా రైతులకు చేదోడువాదోడుగా ఉండే పశువులను కృతజ్ఞతా పూర్వకంగా ఈ రోజున అలంకరించి పూజిస్తారు. పశువుల కొమ్ములకు రంగులు వేసి అలంకరిస్తారు.
గంగిరెద్దుల వాళ్లు ఇల్లిల్లూ తిరుగుతూ ఎద్దుల అందరికి ఆశీర్వాదాలు ఇస్తూ ఆడి పాడి అలరిస్తారు. సంక్రాంతికి వారు సంపాదించేది. సంవత్సరమంతా వస్తుందని చెబుతారు. కొన్ని ప్రాంతాలలో ప్రభలను ఊరేగిస్తారు. కనుమ నాడు 'మినుములు' తినాలనే ఆచారం ఉంది. అందుకే 'మినప గారెలు చేసుకొని తింటారు.
నాలుగోరోజు ముక్కనుమ నాడు, ఆనందాల నుంచి ఆధ్యాత్మికంలోకి వస్తారు. చాలా ఊళ్లలో గ్రామ దేవతలకు నైవేద్యాలు పెట్టి సంబరాలు జరుపుతారు. రంగు రంగు ముగ్గులకు స్వస్తి పలికి రథం ముగ్గులను ఇళ్ల ముందు వేసి పండుగను వీడ్కోలు పలు కుతారు.
🌹🌹🌹🌹🌹
🍀 కనుమ, ముక్కనుమ విశిష్టత 🍀
ప్రసాద్ భరద్వాజ
🌹 Wishing you all a very happy Kanuma festival, Masa Shivaratri, and Pradosha Vratam, with the heartfelt hope that this Kanuma will remove your hardships and bring you sweet experiences. 🌹
🍀 Significance of Kanuma and Mukkanuma 🍀
Prasad Bharadwaj
కనుము పండుగ కర్షకుల పండుగ . ఈ రోజు పాడిపంటలను, పశుసంపదలను లక్ష్మీస్వరూపంగా పూజిస్తారు. ఈ పండుగ రోజున ఆడపడుచులు పసుపుకుంకుమలు ఇచ్చి పుచ్చుకుంటారు. సంవత్సరమంతా రైతులకు చేదోడువాదోడుగా ఉండే పశువులను కృతజ్ఞతా పూర్వకంగా ఈ రోజున అలంకరించి పూజిస్తారు. పశువుల కొమ్ములకు రంగులు వేసి అలంకరిస్తారు.
గంగిరెద్దుల వాళ్లు ఇల్లిల్లూ తిరుగుతూ ఎద్దుల అందరికి ఆశీర్వాదాలు ఇస్తూ ఆడి పాడి అలరిస్తారు. సంక్రాంతికి వారు సంపాదించేది. సంవత్సరమంతా వస్తుందని చెబుతారు. కొన్ని ప్రాంతాలలో ప్రభలను ఊరేగిస్తారు. కనుమ నాడు 'మినుములు' తినాలనే ఆచారం ఉంది. అందుకే 'మినప గారెలు చేసుకొని తింటారు.
నాలుగోరోజు ముక్కనుమ నాడు, ఆనందాల నుంచి ఆధ్యాత్మికంలోకి వస్తారు. చాలా ఊళ్లలో గ్రామ దేవతలకు నైవేద్యాలు పెట్టి సంబరాలు జరుపుతారు. రంగు రంగు ముగ్గులకు స్వస్తి పలికి రథం ముగ్గులను ఇళ్ల ముందు వేసి పండుగను వీడ్కోలు పలు కుతారు.
🌹🌹🌹🌹🌹
సంక్రాంతికి ఈ 6 ఆలయాలు దర్శిస్తే విశేష ఫలితాలు / Visiting these 6 temples during Sankranthi yields blessings
🌹 సంక్రాంతికి ఈ 6 ఆలయాలు దర్శిస్తే విశేష ఫలితాలు 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Visiting these 6 temples during Sankranthi yields special blessings 🌹
Prasad Bharadwaj
సంక్రాంతి పండుగను సాధారణంగా పంటల పండుగగా మాత్రమే చూసినా, భక్తుల దృష్టిలో ఇది ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన కాలం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి ఉత్తరాయణం ప్రారంభమయ్యే ఈ సమయంలో చేసిన పూజలు, దర్శనాలు విశేష ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెబుతాయి.
అందుకే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే పండుగ సందడితో పాటు దేవాలయాల వైపు భక్తుల ప్రవాహం కూడా ఉద్ధృతంగా కనిపిస్తుంది. ఈ పుణ్యదినాల్లో శివ-కేశవుల ఆరాధనతో పాటు సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం అత్యంత శుభప్రదమని విశ్వసిస్తారు. సంక్రాంతి రోజుల్లో కొన్ని ప్రత్యేక ఆలయాలను దర్శిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సుఖశాంతులు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో సంక్రాంతి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా దర్శించాల్సిన ఆరు ప్రధాన ఆలయాలు భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి..
ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏకైక పురాతన సూర్య దేవాలయం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు ఎంతో ప్రాముఖ్యత కలవిగా భావిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి, ఆర్థిక అభివృద్ధి కోరుకునే భక్తులు ఈ రోజున సూర్యుని దర్శించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం.
కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం కూడా సంక్రాంతి వేళ ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. కొత్త ఆరంభాలకు సంకేతమైన ఈ పండుగ రోజున లక్ష్మీదేవితో కూడిన వేంకటేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా వ్యాపారులు, ఉద్యోగస్తులు ఈ రోజున స్వామివారి దర్శనాన్ని అత్యంత శుభంగా భావిస్తారు.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం కూడా సంక్రాంతి సమయంలో భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ రోజున శివుడికి అభిషేకం చేయడం వల్ల పాపనాశనం, మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం. కుటుంబ సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులతో బాధపడేవారు శ్రీశైల దర్శనంతో ఉపశమనం పొందుతారని భావిస్తారు.
తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సంక్రాంతి రోజున ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నూతన ఆలయ నిర్మాణం తర్వాత ఈ క్షేత్ర వైభవం మరింత పెరిగింది. సంక్రాంతి నాడు నరసింహ స్వామిని శాంత రూపంలో దర్శించుకోవడం వల్ల భయాలు తొలగి ధైర్యం, మనోబలం పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. గ్రహ దోష నివారణకు కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి.
విద్యాభ్యాసానికి ప్రసిద్ధి చెందిన బసర జ్ఞాన సరస్వతి ఆలయం కూడా సంక్రాంతి సమయంలో భక్తులతో కళకళలాడుతుంది. గోదావరి తీరంలో కొలువైన సరస్వతీ దేవిని ఈ రోజున దర్శించుకుంటే విద్యలో ప్రగతి సాధిస్తారని నమ్మకం. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆశీస్సులు పొందడానికి ఇది అనుకూల క్షేత్రంగా భావిస్తారు.
అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం సంక్రాంతి పర్వదినంలో మరో ముఖ్యమైన గమ్యస్థానం. రత్నగిరిపై వెలసిన సత్యదేవుడు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్ధి. ఈ రోజున సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే కుటుంబ సుఖశాంతులు, శుభకార్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా కుటుంబ సమేతంగా వెళ్లే వారికి అన్నవరం విశేష అనుభూతిని అందిస్తుంది.
🌹🌹🌹🌹🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 Visiting these 6 temples during Sankranthi yields special blessings 🌹
Prasad Bharadwaj
సంక్రాంతి పండుగను సాధారణంగా పంటల పండుగగా మాత్రమే చూసినా, భక్తుల దృష్టిలో ఇది ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన కాలం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి ఉత్తరాయణం ప్రారంభమయ్యే ఈ సమయంలో చేసిన పూజలు, దర్శనాలు విశేష ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెబుతాయి.
అందుకే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే పండుగ సందడితో పాటు దేవాలయాల వైపు భక్తుల ప్రవాహం కూడా ఉద్ధృతంగా కనిపిస్తుంది. ఈ పుణ్యదినాల్లో శివ-కేశవుల ఆరాధనతో పాటు సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం అత్యంత శుభప్రదమని విశ్వసిస్తారు. సంక్రాంతి రోజుల్లో కొన్ని ప్రత్యేక ఆలయాలను దర్శిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సుఖశాంతులు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో సంక్రాంతి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా దర్శించాల్సిన ఆరు ప్రధాన ఆలయాలు భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి..
ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏకైక పురాతన సూర్య దేవాలయం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు ఎంతో ప్రాముఖ్యత కలవిగా భావిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి, ఆర్థిక అభివృద్ధి కోరుకునే భక్తులు ఈ రోజున సూర్యుని దర్శించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం.
కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం కూడా సంక్రాంతి వేళ ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. కొత్త ఆరంభాలకు సంకేతమైన ఈ పండుగ రోజున లక్ష్మీదేవితో కూడిన వేంకటేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా వ్యాపారులు, ఉద్యోగస్తులు ఈ రోజున స్వామివారి దర్శనాన్ని అత్యంత శుభంగా భావిస్తారు.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం కూడా సంక్రాంతి సమయంలో భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ రోజున శివుడికి అభిషేకం చేయడం వల్ల పాపనాశనం, మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం. కుటుంబ సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులతో బాధపడేవారు శ్రీశైల దర్శనంతో ఉపశమనం పొందుతారని భావిస్తారు.
తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సంక్రాంతి రోజున ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నూతన ఆలయ నిర్మాణం తర్వాత ఈ క్షేత్ర వైభవం మరింత పెరిగింది. సంక్రాంతి నాడు నరసింహ స్వామిని శాంత రూపంలో దర్శించుకోవడం వల్ల భయాలు తొలగి ధైర్యం, మనోబలం పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. గ్రహ దోష నివారణకు కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి.
విద్యాభ్యాసానికి ప్రసిద్ధి చెందిన బసర జ్ఞాన సరస్వతి ఆలయం కూడా సంక్రాంతి సమయంలో భక్తులతో కళకళలాడుతుంది. గోదావరి తీరంలో కొలువైన సరస్వతీ దేవిని ఈ రోజున దర్శించుకుంటే విద్యలో ప్రగతి సాధిస్తారని నమ్మకం. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆశీస్సులు పొందడానికి ఇది అనుకూల క్షేత్రంగా భావిస్తారు.
అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం సంక్రాంతి పర్వదినంలో మరో ముఖ్యమైన గమ్యస్థానం. రత్నగిరిపై వెలసిన సత్యదేవుడు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్ధి. ఈ రోజున సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే కుటుంబ సుఖశాంతులు, శుభకార్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా కుటుంబ సమేతంగా వెళ్లే వారికి అన్నవరం విశేష అనుభూతిని అందిస్తుంది.
🌹🌹🌹🌹🌹
మకర సంక్రాంతి సందర్భంగా నువ్వుల (తిల) ప్రాముఖ్యత / The importance of sesame seeds (Til) on the occasion of Makar Sankranti
🌹 మకర సంక్రాంతి సందర్భంగా నువ్వుల (తిల) ప్రాముఖ్యత – ఆయుర్వేదం మరియు విజ్ఞానశాస్త్ర దృష్టితో 🌹
✍️ ప్రసాద్ భరద్వాజ
🌹 The importance of sesame seeds (Til) on the occasion of Makar Sankranti – from the perspective of Ayurveda and science 🌹
✍️ Prasad Bharadwaj
మకర సంక్రాంతి కేవలం ధార్మిక పండుగ మాత్రమే కాదు; సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఖగోళ ఘట్టం కూడా. ఈ సమయంలో చలి తీవ్రంగా ఉండటంతో శరీరంలో వాత దోషం (శుష్కత, చలి, జడత్వం, బలహీనత) పెరుగుతుంది. అందుకే ఆయుర్వేదం ఈ ఋతువుకు నువ్వులను (తిల) ప్రత్యేకంగా సూచిస్తుంది.
ఆయుర్వేదం నువ్వులనే ఎందుకు ఎంపిక చేసింది?
నువ్వులు శరీరంలో ఉష్ణతను పెంచుతాయి, స్నిగ్ధతతో శుష్కతను తొలగిస్తాయి, గురు గుణం ద్వారా శక్తి, స్థిరత్వం ఇస్తాయని, వాతశామకంగా వాత దోషాన్ని సమతుల్యం చేస్తాయి.
నువ్వులు: చర్మం & జుట్టుకు వరం
నువ్వుల నూనెలో విటమిన్ E, ఆరోగ్యకరమైన ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి: చర్మాన్ని లోపలినుంచి తేమగా ఉంచుతాయి, ముడతలు, రూకుదనాన్ని తగ్గిస్తాయి, జుట్టు రూట్లను బలపరుస్తాయి, ముందస్తు తెల్లబడటాన్ని తగ్గిస్తాయి.
నువ్వులు: శరీర రక్షకులు
నువ్వుల నూనె శరీరంలో నరాల ద్వారా అంతర్గతంగా లూబ్రికేషన్ అందిస్తుంది. ఫలితంగా: సంధుల గట్టిదనం తగ్గుతుంది, చర్మ తేమ నిలుస్తుంది, నరాలకు పోషణ లభిస్తుంది, చలికి రక్షణ కలుగుతుంది.
నువ్వులు–బెల్లం: కేవలం మిఠాయి కాదు, ఋతు-చికిత్స
నువ్వులు (ఉష్ణత + స్నిగ్ధత) మరియు బెల్లం (ఐరన్ + శక్తి) కలయిక శక్తివంతమైన ఋతు-చికిత్స. ఇది: రక్తహీనతను నివారిస్తుంది, చలి వల్ల వచ్చే బలహీనతను తగ్గిస్తుంది, జీర్ణక్రియకు సహకరిస్తుంది, రక్తాన్ని పోషిస్తుంది.
మహిళలు & వృద్ధులకు ప్రత్యేక ప్రయోజనం
చలికాలంలో వచ్చే సంధి నొప్పులు, హార్మోన్ల అసమతుల్యత, అలసటలో నువ్వులు ఎంతో ఉపయోగకరం. ఇవి: ఎముకలను బలపరుస్తాయి, మాసిక ధర్మ వేదనను తగ్గిస్తాయి, హార్మోన్ల స్థిరత్వం ఇస్తాయి, వృద్ధాప్య బలహీనతను నెమ్మదింపజేస్తాయి.
ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా మద్దతిస్తుంది.
నువ్వుల్లో సెసమిన్ (యాంటీఆక్సిడెంట్), ఓమెగా-6 ఫ్యాటీ ఆమ్లాలు (నరాలు, సంధులకు), కాల్షియం & మ్యాగ్నీషియం (ఎముకలకు), ఐరన్ (రక్త నిర్మాణానికి), విటమిన్ E (చర్మం, కణాల రక్షణకు) వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చలివల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.
శాస్త్రసమ్మత వినియోగం - ఋతువుకు తగిన జీవనచర్య కోసం.
ఉదయం నువ్వులు–బెల్లం తీసుకోండి. వంటలో నువ్వుల నూనె వాడండి. నువ్వుల నూనెతో అభ్యంగనం చేయండి. చలికాలమంతా నియమితంగా నువ్వులు సేవించండి.
అతి పిత్తం ఉన్నవారు పరిమితంగా తీసుకోవాలి. అయినా శీత ఋతువులో నువ్వులు శరీరానికి అత్యంత సురక్షితమైన ఔషధాహారం.
ఈ మకర సంక్రాంతికి నువ్వులను మీ దినచర్యలో భాగం చేసుకొని ఆరోగ్యంగా ఉండండి!
🌹🌹🌹🌹🌹
మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు #2 Happy Makara Sankranthi #2 (a YT Short)
🌹 సంక్రాంతి శుభాకాంక్షలు HAPPY MAKARA SANKRANTHI చిరంజీవి వెంకటేష్ song 🌹
ప్రసాద్ భరధ్వాజ
తప్పకుండా వీక్షించండి
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹
ప్రసాద్ భరధ్వాజ
తప్పకుండా వీక్షించండి
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹
Makar Sankranthi & its significance. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత.
🌹 ఈ మకర సంక్రమణంతో ఆ సూర్యుని వెచ్చని కిరణాలు మీ జీవితాన్ని సరికొత్త ఉత్సాహం, ప్రేమ మరియు ఆనందాలతో నింపాలని ఆశిస్తూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి Happy Makara Sankranthi to All. 🌹
ప్రసాద్ భరద్వాజ
🍀 సంక్రాంతి పండుగ విశిష్టత 🍀
సంక్రాంతిలో ‘క్రాంతి’ అంటే వెలుగు, ‘సం’ అంటే చేరుట. వెలుగును ఆహ్వానించే పండుగే సంక్రాంతి. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే శుభ దినాన్ని మకర సంక్రాంతిగా భావిస్తారు. ఈ రోజు అత్యంత పవిత్రమైన పుణ్యకాలంగా గుర్తించ బడుతుంది.
సంక్రాంతి రోజున కొత్త కుండలో పాలు పొంగించి, కొత్త బియ్యం, బెల్లంతో పొంగలి వండటం ఆనవాయితీ. ఇదే రోజున హరిహరసుతుడు అయ్యప్పస్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిస్తాడని పురాణాలు చెబుతాయి.
మకర రాశికి అధిపతి శనిదేవుడు కావడంతో, ఈ రోజున నల్ల నువ్వులు, బెల్లం, గుమ్మడికాయలను దానం చేస్తారు. దీనివల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వాసం. ఈ పుణ్యదినాన దైవపూజ, దానధర్మాలు, పితృ తర్పణాలు విశేష ఫలితాన్ని ఇస్తాయని భావిస్తారు.
🌹🌹🌹🌹🌹
ప్రసాద్ భరద్వాజ
🍀 సంక్రాంతి పండుగ విశిష్టత 🍀
సంక్రాంతిలో ‘క్రాంతి’ అంటే వెలుగు, ‘సం’ అంటే చేరుట. వెలుగును ఆహ్వానించే పండుగే సంక్రాంతి. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే శుభ దినాన్ని మకర సంక్రాంతిగా భావిస్తారు. ఈ రోజు అత్యంత పవిత్రమైన పుణ్యకాలంగా గుర్తించ బడుతుంది.
సంక్రాంతి రోజున కొత్త కుండలో పాలు పొంగించి, కొత్త బియ్యం, బెల్లంతో పొంగలి వండటం ఆనవాయితీ. ఇదే రోజున హరిహరసుతుడు అయ్యప్పస్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిస్తాడని పురాణాలు చెబుతాయి.
మకర రాశికి అధిపతి శనిదేవుడు కావడంతో, ఈ రోజున నల్ల నువ్వులు, బెల్లం, గుమ్మడికాయలను దానం చేస్తారు. దీనివల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వాసం. ఈ పుణ్యదినాన దైవపూజ, దానధర్మాలు, పితృ తర్పణాలు విశేష ఫలితాన్ని ఇస్తాయని భావిస్తారు.
🌹🌹🌹🌹🌹
Happy Makar Sankranthi. The significance of the Sankranthi festival. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత.
🌹 ఈ సంక్రాంతి పండుగ మీ జీవితం లో సంతోషం, శాంతి మరియు విజయాలను తీసుకొని రావాలి అని కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి HAPPY MAKARA SANKRANTHI TO ALL OF YOU 🌹
ప్రసాద్ భరద్వాజ
🍀 సంక్రాంతి పండుగ విశిష్టత 🍀
సంక్రాంతిలో ‘క్రాంతి’ అంటే వెలుగు, ‘సం’ అంటే చేరుట. వెలుగును ఆహ్వానించే పండుగే సంక్రాంతి. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే శుభ దినాన్ని మకర సంక్రాంతిగా భావిస్తారు. ఈ రోజు అత్యంత పవిత్రమైన పుణ్యకాలంగా గుర్తించ బడుతుంది.
సంక్రాంతి రోజున కొత్త కుండలో పాలు పొంగించి, కొత్త బియ్యం, బెల్లంతో పొంగలి వండటం ఆనవాయితీ. ఇదే రోజున హరిహరసుతుడు అయ్యప్పస్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిస్తాడని పురాణాలు చెబుతాయి.
మకర రాశికి అధిపతి శనిదేవుడు కావడంతో, ఈ రోజున నల్ల నువ్వులు, బెల్లం, గుమ్మడికాయలను దానం చేస్తారు. దీనివల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వాసం. ఈ పుణ్యదినాన దైవపూజ, దానధర్మాలు, పితృ తర్పణాలు విశేష ఫలితాన్ని ఇస్తాయని భావిస్తారు.
🌹 🌹 🌹 🌹 🌹
ప్రసాద్ భరద్వాజ
🍀 సంక్రాంతి పండుగ విశిష్టత 🍀
సంక్రాంతిలో ‘క్రాంతి’ అంటే వెలుగు, ‘సం’ అంటే చేరుట. వెలుగును ఆహ్వానించే పండుగే సంక్రాంతి. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే శుభ దినాన్ని మకర సంక్రాంతిగా భావిస్తారు. ఈ రోజు అత్యంత పవిత్రమైన పుణ్యకాలంగా గుర్తించ బడుతుంది.
సంక్రాంతి రోజున కొత్త కుండలో పాలు పొంగించి, కొత్త బియ్యం, బెల్లంతో పొంగలి వండటం ఆనవాయితీ. ఇదే రోజున హరిహరసుతుడు అయ్యప్పస్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిస్తాడని పురాణాలు చెబుతాయి.
మకర రాశికి అధిపతి శనిదేవుడు కావడంతో, ఈ రోజున నల్ల నువ్వులు, బెల్లం, గుమ్మడికాయలను దానం చేస్తారు. దీనివల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వాసం. ఈ పుణ్యదినాన దైవపూజ, దానధర్మాలు, పితృ తర్పణాలు విశేష ఫలితాన్ని ఇస్తాయని భావిస్తారు.
🌹 🌹 🌹 🌹 🌹
మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు Happy Makara Sankranthi (a YT Short)
🌹 మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికి
HAPPY MAKARA SANKRANTHI TO ALL 🌹
ప్రసాద్ భరధ్వాజ
తప్పకుండా వీక్షించండి
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹
ప్రసాద్ భరధ్వాజ
తప్పకుండా వీక్షించండి
Like, Subscribe and Share
🌹🌹🌹🌹🌹
మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాల మహిమ Makar Sankranti and Uttarayana (The yearly northward movement of the Sun)
🌹 మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాల మహిమ - సంక్రమణం అనగా మార్పు - గుమ్మడికాయ దానం, బ్రహ్మాండ దాన ఫలం - ఉత్తరాయణం దేవతలకు పగలు - నదీస్నానం, సూర్యనమస్కారం, వేదాధ్యయనం, గృహప్రవేశం, ఉపనయనం, వివాహ శుభకార్యాలకు విశేష ఫలితం 🌹
✍️ ప్రసాద్ భరధ్వాజ
సాక్షాత్ దైవస్వరూపుడైన సూర్యభగవానుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. సంక్రమణం అనగా మార్పు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మేషం నుండి మీనం వరకు మొత్తం పన్నెండు రాశులు ఉన్నాయి. సూర్యుడు ప్రతి నెలా ఒక్కో రాశిలో ప్రవేశిస్తూ సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులను కలిగిస్తాడు. ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే ఘడియే మకర సంక్రాంతి. ఈ పవిత్ర ఘట్టంతోనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది.
భూమధ్య రేఖకు ఉత్తర దిశగా సూర్యుడు తన ప్రయాణాన్ని కొనసాగించే కాలాన్ని ఉత్తరాయణం అంటారు. అన్ని సంక్రమణల్లోకీ మకర సంక్రమణకు విశేష ప్రాధాన్యం ఉంది. కారణం—ఇది దేవతలకు పగలు ప్రారంభమయ్యే కాలమని శాస్త్రాలు పేర్కొంటాయి.
ఈ సమయంలో ప్రకృతి పరిపూర్ణంగా వికసిస్తుంది. శ్రమఫలితంగా పండిన ధాన్యాలు, పంటలు గిడసలుగా ఇళ్లకు చేరతాయి. చేమంతి, బంతి వంటి పుష్పాలతో తోటలు రంగులద్దుకుంటాయి. హేమంత ఋతువు శీతల వాయువులతో, సహజ సౌందర్యంతో మానవ హృదయాలను పరవశింపజేస్తుంది. ఏడాది పొడవునా కష్టపడి పంటలు పండించిన రైతులకు ఇది ఆనందోత్సవ కాలం. పొలం పనులు తక్కువగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులందరూ ఇంటివద్దే కలిసి ఉండి పండుగను ఉల్లాసంగా జరుపుకుంటారు. ముందరి మాసాల్లో జరిగిన వివాహాల కారణంగా కొత్త కూతుళ్లు, అల్లుళ్లు ఇంటికి చేరి ఇల్లంతా సంబరాలతో నిండిపోతుంది. పండుగకు ఇంతకంటే శుభసమయం ఇంకేముంటుంది?
మకర రాశిలో విష్ణు నక్షత్రమైన శ్రవణం ఉండటం విశేషం. ఈ నక్షత్రంతోనే శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభ స్వామిగా అవతరించినట్టు పురాణ విశ్వాసం. అందువల్ల మకర రాశిని విష్ణు రాశిగా పిలుస్తారు. వామనావతారంలో భగవంతుడు రెండు అడుగులతో బ్రహ్మాండాన్ని కొలిచి, మూడవ అడుగుతో బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన సంఘటన కూడా ఈ ఉత్తరాయణ కాలంలోనే జరిగింది. ఈ దేవతాప్రియ కాలంలో చేసే దానధర్మాలు, పూజలు, వ్రతాలు అత్యుత్తమ ఫలితాలను ఇస్తాయని శాస్త్రవాక్యం.
ఉత్తరాయణంలో నదీస్నానం, సూర్యనమస్కారం, వేదాధ్యయనం, గృహప్రవేశం, ఉపనయనం, వివాహం వంటి శుభకార్యాలకు విశేష ఫలితం ఉంటుంది. ఈ ఆరు నెలల కాలంలో గంగా, గోదావరి వంటి పవిత్ర నదుల్లో స్నానం చేసి నువ్వులు, బియ్యం, వస్త్రాలు, దుంపలు, ఫలాలు, చెరకు, విసనకర్ర, బంగారం, గోవులు మొదలైనవాటిని దానం చేస్తే ఉత్తమ లోకప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గుమ్మడికాయ దానం చేయడం బ్రహ్మాండ దాన ఫలంతో సమానమని విశ్వాసం.
సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశి అధిపతియైన తన కుమారుడు శనేశ్వరుని గృహంలో ప్రవేశిస్తాడు. పురాణ కథనాల ప్రకారం తండ్రి–కొడుకుల మధ్య విరోధం ఉన్నప్పటికీ, ఈ పర్వదినాన సూర్యభగవానుడు విధిగా శనితో కలుసుకొని ఒక నెల పాటు అక్కడే నివసిస్తాడు. అందువల్ల మకర సంక్రాంతి తండ్రి–కొడుకుల అనుబంధానికి ప్రతీకగా కూడా భావించబడుతుంది.
ఉత్తరాయణాన్ని దేవతలకు పగలుగా, దక్షిణాయనాన్ని రాత్రిగా భావిస్తారు. అందుకే దేవతల పగలు ప్రారంభమయ్యే మకర సంక్రాంతిని మహాపర్వదినంగా ఆచరిస్తారు. ఉత్తరాయణాన్ని దేవయానం, దక్షిణాయనాన్ని పితృయానంగా పిలవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
పురాణాల ప్రకారం ఈ పర్వదినాన శ్రీహరి రాక్షసులను సంహరించి, వారి తలలను మందర పర్వతం కింద పాతిపెట్టి దేవతలకు శాంతి ప్రసాదించాడు. అందువల్ల ఈ పండుగను అశుభాల నుండి శుభాల వైపు నడిపించే ద్వారంగా భావించి పవిత్రంగా జరుపుకుంటారు.
కపిల మహాముని శాపంతో భస్మమైన సాగర మహారాజు 60 వేల కుమారులకు సద్గతి కల్పించేందుకు భగీరథ మహారాజు ఘోర తపస్సు చేసి గంగానదిని భూమికి అవతరింపజేశాడు. కపిల ముని ఆశ్రమమే నేటి గంగాసాగరమని భక్తుల నమ్మకం. మకర సంక్రాంతి రోజునే భగీరథుడు గంగాజలంతో తన పూర్వజులకు తర్పణలు అర్పించి వారికి శాపవిముక్తి కలిగించాడని ప్రతీతి. ప్రతి సంవత్సరం ఈ పర్వదినాన గంగానది బంగాళాఖాతంలో కలిసే పవిత్ర సమయంలో లక్షలాది భక్తులు పితృతర్పణలు నిర్వహిస్తారు.
మహాభారత యుద్ధంలో స్వచ్ఛంద మరణ వరం పొందిన భీష్మాచార్యుడు అంపశయ్యపై శయనించి, మకర సంక్రాంతితో ప్రారంభమైన ఉత్తరాయణ పుణ్యకాలంలోనే తన దేహాన్ని విడిచాడు. అందువల్ల ఈ కాలంలో మరణించినవారికి పునర్జన్మ ఉండదన్న గాఢ విశ్వాసం ప్రజలలో స్థిరంగా ఉంది.
సిక్కులు మకర సంక్రాంతిని మాఘిగా జరుపుకుంటారు. మకర సంక్రాంతినాడే వారిగురు పరంపరలో 10వ గురువైన గురుగోవింద్ సింగ్ 40మంది సిక్కులు రాసిన బేదాయలను చింపివేసి వారికి ముక్తిని కలిగించాడు. ఆ తరువాత 40 మంది సిక్కులూ 40 ముక్తులుగా సుప్రసిద్ధులయ్యారు. అందువలన ఈ పర్వదినాన్ని సిక్కు మతస్తులు మరింత ఘనంగా జరుపుకుంటారు.
🌹🌹🌹🌹🌹
🌹 The Glory of the Makara Sankranthi and Sacred Uttarayana Period – Sankramana means Change – Donating a Pumpkin Grants the Merit of Donating the Entire Universe – Uttarayana is the Daytime of the Gods – Holy River Baths, Surya Namaskara, Vedic Study, Housewarming, Upanayana, and Marriage Ceremonies Yield Special Auspicious Results 🌹
✍️ Prasad Bharadwaj
The movement of the Sun God—regarded as a visible form of divinity—from one zodiac sign to another is known as Sankramana, meaning transition or change. Astrology recognizes twelve zodiac signs, and as the Sun enters one sign each month, twelve Sankrantis occur annually. The Sun’s transition from Sagittarius to Capricorn is celebrated as Makara Sankranti, marking the beginning of the sacred Uttarayana Punyakaalam.
Uttarayana signifies the Sun’s northward journey from the Equator toward the Northern Hemisphere. Among all solar transits, the Sun’s entry into Capricorn holds exceptional spiritual importance and is considered the beginning of an auspicious phase in the cosmic cycle.
This period coincides with nature’s abundance. Crops mature and are harvested, gardens bloom with colorful flowers, and a pleasant winter breeze fills the air. Farmers rejoice as they reap the rewards of their hard work, while families come together in celebration. As weddings typically take place in the preceding months, households are filled with joy as newly married daughters and sons-in-law visit their parental homes, making this an ideal time for festivals.
Capricorn is associated with the sacred Shravana nakshatra, believed to be Vishnu’s star. Lord Vishnu is said to have manifested as Ananta Padmanabha under this star, earning Capricorn the title Vishnu Rashi. During Uttarayana, Lord Vishnu’s Vamana incarnation measured the universe in two steps and sent King Bali to the netherworld with his third, emphasizing the divine significance of this period. Acts of charity, worship, and sacred rituals performed during Uttarayana are believed to yield great spiritual merit.
Uttarayana is considered highly auspicious for holy baths in sacred rivers, Surya Namaskara, Vedic study, housewarming ceremonies, Upanayana, and marriages. Scriptures emphasize that charity—such as donating sesame seeds, rice, clothes, fruits, sugarcane, gold, and cows—during this period leads to spiritual upliftment. Even the donation of a pumpkin is believed to grant immense merit.
According to tradition, on Makara Sankranti, the Sun enters the zodiac sign ruled by his son Shani (Saturn). Despite their strained relationship, the Sun visits Shani on this day and stays for a month, symbolizing the sacred bond between father and son. Uttarayana is regarded as the daytime of the gods (Devayana), while Dakshinayana is their night (Pitruyana), making Makara Sankranti a highly revered festival.
Legends also recount that King Bhagiratha brought the River Ganga to Earth through intense penance to liberate the 60,000 sons of King Sagara. Even today, millions gather at Gangasagar on Makara Sankranti to perform ancestral rites. During the Mahabharata, Bhishmacharya chose to leave his mortal body only after the onset of Uttarayana, strengthening the belief that those who pass away during this sacred period attain liberation.
Makara Sankranti also holds special significance for Sikhs, who celebrate it as Maghi. On this day, the tenth Sikh Guru, Guru Gobind Singh, forgave forty Sikhs who had renounced him by tearing up their letters of renunciation, granting them spiritual liberation. These devotees later became known as the Chali Mukte (Forty Liberated Ones), making this festival deeply revered in Sikh tradition as well.
🌹🌹🌹🌹🌹
గోదా కల్యాణం Marriage of Goda Devi and Ranganathan Swami
🌹 గోదా కల్యాణం 🌹
ప్రసాద్ భరద్వాజ
విశిష్టాద్వైత సంప్రదాయం ప్రకారం ఆండాళ్ లేదా గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారం. రామాయణంలో సీతలాగానే ఆమెకూడా అయోనిజ. జనకునికి సీత నాగేటిచాలులో దొరికినట్లు గోదాదేవి విష్ణుచిత్తునికి తులసీవనంలో దొరికింది. మనందరి కళ్లకూ రాతిబొమ్మగానే కనిపించే శ్రీరంగనాథుణ్ణి పెళ్లాడి ఆయనలోనే లీనమైపోయింది. అప్పటినుంచి ఆమె ఆండాళ్ అయింది. ఆండాళ్ అంటే రక్షించడానికి వచ్చినది అని అర్ధం. ఆమె దొరికినప్పుడు విష్ణుచిత్తుడు పెట్టుకున్న పేరేమో కోదై అంటే పూలదండ. తాను ముడిచి విడిచిన పూలను స్వామికి ఇచ్చి, ఆముక్తమాల్యద అని పేరు తెచ్చుకుంది. చూడికుడుత్త నాచ్చియార్, నప్పిన్నైప్పెరాట్టి, ఆండాళ్ అని వివిధ పేర్లతో ప్రస్తుతులు పొందిన ఆమె శ్రీరంగనాథుని ఇల్లాలు కావడం వెనుక తిరుప్పావై వ్రత మహిమ దాగుంది. ధనుర్మాసం నెలనాళ్లూ గోదాదేవి రోజుకొక్క పాశురంతో తిరుప్పావై గానంతో శ్రీరంగనాథుని అర్చించింది.
ఆమె భక్తికి మెచ్చిన స్వామి పాండ్యరాజు కలలో కనిపించి వివాహానికి ఏర్పాట్లు చేయమన్నాడు. వివాహానికి తరలిరావలసిందిగా విష్ణుచిత్తులకు కబురందింది. రాజు పంపిన పల్లకీనెక్కి కల్యాణానికి తరలి వెళ్తూ విరహోత్కంఠిత అయిన గోదాదేవి మరో ప్రబంధం రచించింది. అది ద్రవిడ సాహిత్యంలో నాచ్చియార్ తిరుమొళిగా ప్రసిద్ధి కెక్కింది. ఒక రాతిబొమ్మను మానవకాంత పెళ్లాడే చిత్ర దృశ్యాన్ని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. శ్రీరంగంలోని చిత్రవీధిలో నిండిపోయిన అశేష జనవాహిని మధ్య పల్లకి దిగింది పెళ్లికూతురు. దేవాలయపు ఉత్తరపు వీథిలో భోగి పండుగనాడు గోదాకల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణ తంతు ముగిసిన మూలమూర్తికి అప్పగింతలు పెట్టడానికి పాండ్యరాజు వంటివారంతా తోడురాగా కన్యాదాత పెరియాళ్వార్ అమ్మను తోడ్కొని వెళ్లారు. గర్భాలయంలో శేషశయన మూర్తిగా దర్శనమిచ్చే శ్రీరంగనాథుని పాదాలను గోదాదేవి స్పృశించింది. స్వామి పాదాల వద్దసాక్షాత్తూ మహాలక్ష్మిలా ఆమె కూర్చునేంత వరకూ అందరికీ కనిపించి ఆయనలో లీనమయ్యింది.
🌹 🌹 🌹 🌹 🌹
ప్రసాద్ భరద్వాజ
విశిష్టాద్వైత సంప్రదాయం ప్రకారం ఆండాళ్ లేదా గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారం. రామాయణంలో సీతలాగానే ఆమెకూడా అయోనిజ. జనకునికి సీత నాగేటిచాలులో దొరికినట్లు గోదాదేవి విష్ణుచిత్తునికి తులసీవనంలో దొరికింది. మనందరి కళ్లకూ రాతిబొమ్మగానే కనిపించే శ్రీరంగనాథుణ్ణి పెళ్లాడి ఆయనలోనే లీనమైపోయింది. అప్పటినుంచి ఆమె ఆండాళ్ అయింది. ఆండాళ్ అంటే రక్షించడానికి వచ్చినది అని అర్ధం. ఆమె దొరికినప్పుడు విష్ణుచిత్తుడు పెట్టుకున్న పేరేమో కోదై అంటే పూలదండ. తాను ముడిచి విడిచిన పూలను స్వామికి ఇచ్చి, ఆముక్తమాల్యద అని పేరు తెచ్చుకుంది. చూడికుడుత్త నాచ్చియార్, నప్పిన్నైప్పెరాట్టి, ఆండాళ్ అని వివిధ పేర్లతో ప్రస్తుతులు పొందిన ఆమె శ్రీరంగనాథుని ఇల్లాలు కావడం వెనుక తిరుప్పావై వ్రత మహిమ దాగుంది. ధనుర్మాసం నెలనాళ్లూ గోదాదేవి రోజుకొక్క పాశురంతో తిరుప్పావై గానంతో శ్రీరంగనాథుని అర్చించింది.
ఆమె భక్తికి మెచ్చిన స్వామి పాండ్యరాజు కలలో కనిపించి వివాహానికి ఏర్పాట్లు చేయమన్నాడు. వివాహానికి తరలిరావలసిందిగా విష్ణుచిత్తులకు కబురందింది. రాజు పంపిన పల్లకీనెక్కి కల్యాణానికి తరలి వెళ్తూ విరహోత్కంఠిత అయిన గోదాదేవి మరో ప్రబంధం రచించింది. అది ద్రవిడ సాహిత్యంలో నాచ్చియార్ తిరుమొళిగా ప్రసిద్ధి కెక్కింది. ఒక రాతిబొమ్మను మానవకాంత పెళ్లాడే చిత్ర దృశ్యాన్ని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. శ్రీరంగంలోని చిత్రవీధిలో నిండిపోయిన అశేష జనవాహిని మధ్య పల్లకి దిగింది పెళ్లికూతురు. దేవాలయపు ఉత్తరపు వీథిలో భోగి పండుగనాడు గోదాకల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణ తంతు ముగిసిన మూలమూర్తికి అప్పగింతలు పెట్టడానికి పాండ్యరాజు వంటివారంతా తోడురాగా కన్యాదాత పెరియాళ్వార్ అమ్మను తోడ్కొని వెళ్లారు. గర్భాలయంలో శేషశయన మూర్తిగా దర్శనమిచ్చే శ్రీరంగనాథుని పాదాలను గోదాదేవి స్పృశించింది. స్వామి పాదాల వద్దసాక్షాత్తూ మహాలక్ష్మిలా ఆమె కూర్చునేంత వరకూ అందరికీ కనిపించి ఆయనలో లీనమయ్యింది.
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Posts (Atom)